గ్లోబల్గా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16లక్షలు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.21కోట్లకు పెరిగింది. ఇండియాకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు, మరణాల సంఖ్య 1,43,019కి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3822siD
కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు
Related Posts:
కరోనా విలయం: భారత్ స్టేజ్-3లో ఉందా? ఐసీఎంఆర్ కీలక సర్వే.. ఏపీ, తెలంగాణలో మూడేసి జిల్లాల్లో..దేశంలో లాక్ డౌన్ విధించి 50 రోజులు పూర్తయినా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. అందులో 22,45… Read More
ఏపీలో తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..!టీటీడి పై కొనసాగుతున్న ఉత్కంఠ..!అమరావతి/హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు ఆద్యాత్మికతను సంతరించుకోబోతున్నాయి. చిత్తూరు జి… Read More
AatmanirbharBharat: ఇదే మంత్రం..రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం… Read More
కోటి 10 లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు, డ్రాగన్ కీలక నిర్ణయం.. ఎక్కడంటే...వుహాన్.. కరోనా వైరస్ ఆవిర్భవించింది ఇక్కడే. చైనాలోని ఈ నగరం పేరు వింటేనే ప్రపంచం భయపడే పరిస్థితి నెలకొంది. వైరస్ సోకిన తర్వాత 76 రోజుల లాక్ డౌన్ విధిం… Read More
ఏపీలో డీఎంఈలో 1070 స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలడైరెక్టొరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పెషలిస్టు మరియు ఇతర వేకెన్సీల పోస్టు… Read More
0 comments:
Post a Comment