Sunday, December 13, 2020

కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు

గ్లోబల్‌గా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16లక్షలు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.21కోట్లకు పెరిగింది. ఇండియాకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు, మరణాల సంఖ్య 1,43,019కి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3822siD

Related Posts:

0 comments:

Post a Comment