దేశంలో లాక్ డౌన్ విధించి 50 రోజులు పూర్తయినా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. అందులో 22,454 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2293 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008గా ఉంది. అయితే, గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBlNtQ
Tuesday, May 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment