అమరావతి/హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు ఆద్యాత్మికతను సంతరించుకోబోతున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది వినాయకుడి ఆలయంలో కూడా వేద మంత్రాలు వినపడనున్నాయి. ఆలయంలో దర్శనాల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వలయాకారాలను ఏర్పాటు చేశారు. లాక్డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YYEwKe
ఏపీలో తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..!టీటీడి పై కొనసాగుతున్న ఉత్కంఠ..!
Related Posts:
Punjab: అంబికా సోని ట్విస్ట్-అధిష్ఠానం నిర్ణయానికే సవాల్-కాంగ్రెస్ ఆ ఫార్ములాతో ముందుకెళ్లే ఛాన్స్...పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిక్కు వర్గానికి చెందిన నేతకే మళ్లీ అవకాశం దక్కుతుందా.. లేక నాన్ సిక్కు వర్గానికి చెందిన… Read More
రైతులకు సపోర్ట్గా ఉంటారెమే..? పంజాబ్ కొత్త సీఎంపై అమరీందర్ సింగ్ కామెంట్స్పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ చానీ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. దళిత నేతకు.. కాంగ్రెస… Read More
అవసరమైతే రీపోల్ పై నిర్ణయం : బ్యాలెట్ పేపర్లు దెబ్బ తిన్నాయి-ఎస్ఈసీతోనూ : జి.కె.ద్వివేది..!!ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనేక చోట్ల బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేయగానే కొన్నింట వర్షం నీరు.. మరి కొన్ని ప్రాంత… Read More
వావ్.. గణనాథుడి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు..వినాయక నవరాత్రులు ముగిశాయి. ఆ లంభోదరుడిని భక్తులు నిష్టతో కొలిచారు. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాట సహజమే. ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావిస్తారు. మంచ… Read More
కేరళలో కరోనా కల్లోలం కంటిన్యూ.. 20 వేలకు దగ్గరలో కేసులు..కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కేసుల కంటే రికవరీల సం… Read More
0 comments:
Post a Comment