Tuesday, May 12, 2020

ఏపీలో తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..!టీటీడి పై కొనసాగుతున్న ఉత్కంఠ..!

అమరావతి/హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు ఆద్యాత్మికతను సంతరించుకోబోతున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది వినాయకుడి ఆలయంలో కూడా వేద మంత్రాలు వినపడనున్నాయి. ఆలయంలో దర్శనాల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వలయాకారాలను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YYEwKe

Related Posts:

0 comments:

Post a Comment