Wednesday, December 2, 2020

2020 బిగ్ ఈవెంట్: హౌడీ మోడీ-నమస్తే ట్రంప్, తాజ్‌మహల్ సందర్శన, అటు ఢిల్లీలో అల్లర్లు

న్యూఢిల్లీ: ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు తొలిసారి భారతదేశానికి వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KZHetT

Related Posts:

0 comments:

Post a Comment