ఒక వృద్ధడైన సిక్కు రైతు మీద పారామిలటరీ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తున్న ఈ ఫొటో.. ప్రస్తుతం భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనల పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఓ)కు చెందిన ఫొటోజర్నలిస్ట్ రవి చౌదరి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వివాదాలకు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vqxfzw
Wednesday, December 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment