Thursday, April 18, 2019

పీఎం నరేంద్రమోడిని చూసిన ఈసీ ప్రతినిధులు

ఢిల్లీ : ప్రధాని మోడీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19న నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు బుధవారం సినిమా చూశారు. చిత్రంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నందున రెండు రోజుల సమయంపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈసీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VTntVd

Related Posts:

0 comments:

Post a Comment