Tuesday, November 24, 2020

Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

శబరిమల/ కొచ్చి, పంపా: శబరిమలలోని అయప్పస్వామిని దర్శించుకునే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య కేరళ ప్రభుత్వం ఊహించనిదానికంటే చాలా తక్కువ సంఖ్యకు చేరుకుంది. కేరళ ప్రభుత్వం తీసుకున్ని వింతనియమాలు, వింతపొకడల నిర్ణయాలతో శబరిమలకు వెళ్లడానికి సిద్దం అయిన అయ్యప్ప భక్తులు స్థానిక అయ్యప్ప ఆలయాల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గతంలో శబరిమల దేవస్థానం బోర్డుకు గతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ja80PF

Related Posts:

0 comments:

Post a Comment