లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5Fjnc
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment