Friday, March 29, 2019

అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సై

ఐజ్వాల్‌ : ఈసారి మిజోరం లోక్‌సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడం చర్చానీయాంశమైంది. మిజోరం స్టేట్ లో ఉన్న ఒకే ఒక్క లోక్‌సభ స్థానం కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. అందులో 63 ఏళ్ల మహిళ లాల్త మౌని ఒకరు కావడం విశేషం. ఆమె స్వతంత్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ui2VIu

0 comments:

Post a Comment