Saturday, May 11, 2019

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి

ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్‌ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి మృతి, ఇద్దరికీ తీవ్రగాయాలుపాల్ఘర్‌ జిల్లాలోని దహాను వద్ద రెండు కార్లు ఓ మోటారు సైకిలు పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JgVwEn

Related Posts:

0 comments:

Post a Comment