Friday, November 20, 2020

కేబుల్ టీవీ టెక్నీషియన్ గా వెళ్లి .. యూపీలో డెంటిస్ట్ నిషా సింఘాల్ దారుణ హత్య, ఆపై చోరీ

కేబుల్ టీవీ టెక్నీషియన్ అని చెప్పి , సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి 38 ఏళ్ల దంత వైద్యురాలిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆమె ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఊహించని విధంగా ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. డాక్టర్ నిషా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ULRvLJ

0 comments:

Post a Comment