జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్ సమర్థత,నిబద్దత వల్లే రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. విద్యుత్,సాగునీటి ప్రాజెక్టులు,శాంతిభద్రతలు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ,ఆంధ్రా అన్న బేధం లేకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3941pRa
కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసాని
Related Posts:
సుందరీకరణతో యాదాద్రికి నూతన శోభ .. ఏకతల విమాన గోపురాల పనులు ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర… Read More
సీనియర్ సిటిజన్ కు సీటు ఇవ్వలేదట.. ఆర్టీసీకి 6 వేలు ఫైన్సంగారెడ్డి : సీనియర్ సిటిజన్ ఆర్టీసీపై విజయం సాధించారు. బస్సు ప్రయాణంలో తనకు సీటు ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించిన కండక్టర్ పై ఫిర్యాదు చేస్తూ వినియోగ… Read More
పాకిస్తాన్, ప్రతిపక్షాలపై అరుణ్ జైట్లీ: ట్విట్టర్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చి ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేశారని, అందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందన… Read More
యుద్ధమే శరణ్యమా?.. 'సే నో టు వార్'.. ఇరుదేశాల్లో ఇదే ట్రెండ్ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి దరిమిలా చోటుచేసుకున్న పరిణామాలు.. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం తలపిస్తున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడిచేసిన… Read More
సలాం అభినందన్: పాక్ భూభాగంలో ఉన్నట్లు గ్రహించి ఏం చేశాడు..ఎలా వ్యవహరించాడు?బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది.… Read More
0 comments:
Post a Comment