మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XcND5G
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ
Related Posts:
బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్, ఒకటి కాదు రెండు కాదు 371 సీసాలు..ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులను తగ్గించడం, సమయం కుదించడంతో సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీస… Read More
లోకేష్ సంతకాలు- కేంద్రం అవార్డులు- అయ్యన్న కామెంట్లు....రసవత్తరంగా రాజకీయం...ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అచ్చెన్నను ప్రభుత్వం వేధిస్తోందంటూ నిత్యం విపక్ష నేత చంద్రబ… Read More
Coronavirus: బజాజ్ బైక్ ల ఫ్యాక్టరీలో 140 మందికి కరోనా, ఇద్దరు మృతి, కంపెనీ మాత్రం క్లోజ్ కాదు !న్యూఢిల్లీ/ ఔరంగాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నది. భారతదేశంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంత… Read More
ESI Scam : అచ్చెన్నాయుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది.. ఏసీబీ ప్రశ్నల వర్షం .. కీలక సమాచారం రాబట్టారా ?ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి కీలక సమాచారం రాబట్టారా ? ప్రస్తుతం గు… Read More
ఇక అహ్మద్ పటేల్ వంతు: సందేసర స్కాంలో విచారించేందుకు ఇంటికి ఈడీ, రూ.15 వేల కోట్ల స్కాం..కేంద్ర మాజీమంత్రి చిదంబరం తర్వాత కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ… Read More
0 comments:
Post a Comment