అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. ఏపి ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ప్రత్యేక హోదా హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందనే నినాదంతో మళ్లీ ఏపి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvB1SO
ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!
Related Posts:
IPL 2020: మేమింకా ప్లేఆఫ్ రేసులో ఉన్నాం.. అద్భుతం చేస్తాం: స్టీవ్ స్మిత్దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో తమ జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిందని రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. మా ప్లేఆఫ్ … Read More
ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగాఅమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్న… Read More
ట్రయాంగిల్ లవ్స్టోరీ? జగన్ను కలవరపరిచిన గాజువాక హత్యోదంతం: రూ.10 లక్షల సాయం: సుచరితకువిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాక శనివారం రాత్రి జరిగిన హత్యోదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కలవరపరిచింది మొ… Read More
SRH vs RCB మ్యాచ్ చుట్టూ వివాదం: ఆ డెసిషన్పై సీనియర్ల షాక్: అంపైర్ల తీరుపై డౌట్స్షార్జా: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చిన మ్యాచ్ చుట్టూ మరో వివాదం కమ్ముకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరి… Read More
బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..పాండమిక్ దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త… Read More
0 comments:
Post a Comment