Monday, November 9, 2020

అమరజవాను ప్రవీణ్ కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

అమరావతి: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లలో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామన్న ప్రభుత్వం.. సాయాన్ని ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yLXtN

Related Posts:

0 comments:

Post a Comment