బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో డ్రగ్స్ లింకులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల నటి మాధవీలత పలు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పార్టీల్లోనూ డ్రగ్స్ వాడుతారని... దీనిపై తెలంగాణ అధికారులు,ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని అన్నారు. ఈ కామెంట్స్పై తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పందించింది. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడకంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blCjN6
టాలీవుడ్లో డ్రగ్స్... మాధవీలత ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ రియాక్షన్...
Related Posts:
మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్లో భద్రత లేదనిఅటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత… Read More
చంద్రం .. మీ కుట్ర విఫలం .. వైఎస్సార్ ఆసరా సఫలం : విజయసాయి ఫైర్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల డ్వాక్రా రుణాలను… Read More
కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద… Read More
ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు పాపాలు పోవు : మంత్రి వెల్లంపల్లి మండిపాటుతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎ… Read More
సిద్దాంతాలు, విధానాలు లేవా..?: అంతర్వేది ఘటన నిరసనలపై మంత్రి బొత్స ఫైర్..విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంట… Read More
0 comments:
Post a Comment