బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో డ్రగ్స్ లింకులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల నటి మాధవీలత పలు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పార్టీల్లోనూ డ్రగ్స్ వాడుతారని... దీనిపై తెలంగాణ అధికారులు,ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని అన్నారు. ఈ కామెంట్స్పై తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పందించింది. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడకంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blCjN6
Wednesday, September 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment