కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని. గడిచిన ఐదు నెలల కాలంలో జీతాలు పొందే వర్గాల్లోనే సుమారు కోటిన్నర ఉద్యోగాలు హరీమన్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల్లో పేదలకు అంతో ఇంతో అండగా నిలిచింది ఏదైనా ఉందంటే.. అది జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hUZGzl
Wednesday, September 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment