బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్ను ప్రారంభించింది. ఇ-గేమింగ్లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఇ-గేమింగ్ ప్లాట్ఫామ్పై సుదీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కొన్ని గేమింగ్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతోంది. ఇందులో భాగంగా- గేమ్జోప్ అనే గేమింగ్ కంపెనీతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecjsFG
IPL 2020: కొత్త వ్యాపారంలోకి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు..ఏంటో తెలుసా
Related Posts:
జీవితాంతం జగన్తోనే,స్నేహమంటే ఇదే.. 16నెలల జైలుజీవితమే నిదర్శనం.. విజయసాయి సంచలనం..''ఏపీ హైకోర్టు తీర్పులు ఈ మధ్య చర్చనీయాంశం అవుతున్నాయి. వాటి గురించి నేను మాట్లాడను. అయితే ఈ దేశంలో కోర్టుల్ని, చట్టాలను పూర్తిగా విశ్వసించే పార్టీ ఏద… Read More
దారుణం : పేదలకు అన్నం పెడుతున్న కుటుంబంపై దాడి.. ఆమంచి వర్గంపై ఆరోపణలుప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం చేస్తున్న ఓ కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రశాంత్ అ… Read More
ఆరేళ్లుగా ప్రజలను మోసం చేయడం లేదని యాదాద్రి కొండమీద ప్రమాణం చేస్తరా?కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజ… Read More
ఢిల్లీ సరిహద్దులకు తాళం: సీఎం కీలక నిర్ణయం, వారంపాటు అంతేన్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంపాటు ఢిల్… Read More
వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాల నుంచి అన్ని విదాలుగా ఉపయోగించుకుని చివరికి ప్రియుడు మోసం చెయ్యడంతో నటి జీర్ణించుకోలేకపోయింది. వాడ… Read More
0 comments:
Post a Comment