న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఉపాధ్యక్ష పదవులను అర్హత లేని వాళ్లకు ఇస్తున్నారని సుధీర్ రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TyT6CD
ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహం
Related Posts:
ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నా… Read More
రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యామరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే … Read More
నడిరోడ్డుపై కత్తులు దూసుకున్న విద్యార్థులు...! ఎక్కడో తెలుసా...టీనేజీ వయస్సులో యువకులు కొంతమంది యువకులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. యుక్త వయస్సులో తమకు తోచిందే చేసే గుణం ఉంటుంది. అలాంటీ సమయంలోనే కాలేజీలోకి… Read More
ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్… Read More
బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత: 144 సెక్షన్ అమలు..పబ్లు, మద్యం దుకాణాలు బంద్!బెంగళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన నగరిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమం… Read More
0 comments:
Post a Comment