విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ శివార్లలో కాల్పుల ఉదంతం సంభవించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. మృతుడిని మహేష్గా గుర్తించారు. ఈ కాల్పుల వెనుక గల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djrVpL
విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షం
Related Posts:
బీజేపితో \"కల్వకుంట\"నే మంచిది..! కాంగ్రెస్ సోపతి దిక్కే కేసీఆర్ అడుగులు..!!హైదరాబాద్ : తెలంగా ణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తాలు మళ్లి కాంగ్రెస్ పార్టీ పైపు చూపిస్తున్నాయా..? యూపీఏ కూటమికి ఆయన దగ్గర కావాలని భావిస్తున్నారా… Read More
ఇంట్రెస్టింగ్: 2014 నుంచి 2019 వరకు మోడీ తనలో తాను గమనించిన మార్పులేమిటి ..?ఢిల్లీ: 2014 నాటి మోడీకి 2019 నాటి మోడీలో చాలా మార్పులు వచ్చినట్లు తెలిపారు ప్రధాని. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరిం… Read More
ఆ విషయంలో టీడీపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ: చంద్రబాబు అలా అడగటంలో న్యాయం ఉందిఅమరావతి: తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయపరమైన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్త… Read More
రూ.33 కోసం రెండేళ్ల పోరాటం.. రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి..జయ్పూర్ : అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోక… Read More
మోడీనే తిడతావా.. సిద్దూపై చెప్పుతో దాడి చేసిన మహిళరోహతక్ : పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. రోహతక్ ఎంపీ అభ్యర్థి ద… Read More
0 comments:
Post a Comment