న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైకి వెళ్లింది. లక్షా 10 వేలకు చేరువ అవుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 918 మంది కరోనా కాటుకు గురయ్యారు. రోజూ వందల సంఖ్యలో కరోనా బారిన పడి దేశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lAfjxu
దేశంలో 70 లక్షలకు పైగా: మృతులు రోజూ వందల్లోనే: లక్షా 10 వేలకు టచ్ అయ్యేలా
Related Posts:
శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనంతిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి … Read More
చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది. వార్తల్లోకి ఎక్కబోతోంది. నిమ్మగడ్డ రమేష్కుమార్ను… Read More
సోనుసూద్పై ఉద్దవ్ ప్రశంసలు, సంజయ్ అలా, మహా సీఎం ఇలా.. గంటల్లో మారిన రాజకీయం...మహారాష్ట్రలో సినీ నటుడు సోను సూద్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. వలసకూలీలను స్వస్ధలాలకు పంపించేందుకు బస్సులను సోనుసూద్ ఏర్పాటు చేశారు. వారి అన్నపానీయాలు అ… Read More
భారత్-చైనా ఫేస్ఆఫ్: చర్చల్లో ఏం జరిగింది? ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలేంటీ?న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటానికి దారి తీసిన లఢక్ సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా తొలి అడుగు పడింది. తరచూ … Read More
చర్చల్లో చైనా బెట్టు.. ఆ రెండిటిపై పట్టు.. మోదీ, దోవల్కు ఆర్మీ బ్రీఫింగ్.. తర్వాత ఏంటంటే..చరిత్రలో తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చల జరిగిన తర్వాత కూడా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది… Read More
0 comments:
Post a Comment