Saturday, October 10, 2020

దేశంలో 70 లక్షలకు పైగా: మృతులు రోజూ వందల్లోనే: లక్షా 10 వేలకు టచ్ అయ్యేలా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైకి వెళ్లింది. లక్షా 10 వేలకు చేరువ అవుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 918 మంది కరోనా కాటుకు గురయ్యారు. రోజూ వందల సంఖ్యలో కరోనా బారిన పడి దేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lAfjxu

Related Posts:

0 comments:

Post a Comment