అమరావతి: తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయపరమైన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకుని నాయకుల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్ అటు జగన్మోహన్ రెడ్డిని, ఇటు వైఎస్ఆర్ సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుని విమర్శలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yo1nLJ
ఆ విషయంలో టీడీపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ: చంద్రబాబు అలా అడగటంలో న్యాయం ఉంది
Related Posts:
ఇప్పుడు పెట్టు \"నమస్తే ట్రంప్ \" కార్యక్రమం: మోడీపై చిదంబరం సెటైర్కరోనావైరస్ కేసుల వాస్తవ సంఖ్యను భారత్ దాచిపెడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు మాజీ కేంద్రమం… Read More
ఉద్రిక్తత: బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడి, రేవంత్ రెడ్డి అరెస్ట్, కేసీఆర్కు లేఖహైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో నిరసనలకు దిగారు. కాంగ్రెస… Read More
ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్దం... ఏపీతో నీళ్ల పంచాయితీపై మరోసారి కుండబద్దలు కొట్టిన కేసీఆర్...తెలంగాణ నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఇదే విషయాన్ని మరోసారి స్ప… Read More
పవన్ కల్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ నారాయణకు బీజేపీ సోము వీర్రాజు వార్నింగ్విమర్శించడానికి అంశాలేవీ దొరకనట్లు ఇతర పార్టీల నేతలు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తుండటం, పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని… Read More
కారు - ఆటో ఢీ: నలుగురు మృతి - నెత్తురోడిన మెదక్మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ … Read More
0 comments:
Post a Comment