నెల్లూరు: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా.. మిగిలిన అన్ని ప్రధాన పక్షాల అధినేతలు జోరుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించాలని తొలుత వైఎస్ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/325KN71
నెల్లూరు జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగ సభ: పవన్ కల్యాణ్ డుమ్మా: బెనిఫిట్ ఎవరికి
Related Posts:
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిల… Read More
లోకసభ ఎన్నికలు 2019: జహీరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన… Read More
లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర… Read More
టుడే స్పెషల్: జగన్ అడ్డాలోకి చంద్రబాబు : పవన్ ఆశల సౌధం లో జగన్ : ఇదీ అసలు కిక్కంటే..!ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో ఒకరికి మరొకరు ధీటుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయం లో ప్రధాన పార్టీల అధినేతల ప్రచార పర్వం… Read More
ఏపీలో ప్రచారాలే టార్గెట్ .. చైన్ స్నాచర్ల హల్ చల్ .. కేఏ పాల్, షర్మిలకు కేటుగాళ్ళ షాక్ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే సందట్లో సడేమియా అంటూ చైన్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. ఇక ఏకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతల సొమ్ములనే కాజ… Read More
0 comments:
Post a Comment