ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రావత్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉమేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBFVzz
సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్లో బీజేపీ నేతలు...
Related Posts:
నిత్యావసర వస్తువుల రవాణా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి..!న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైర… Read More
భయపడ్డంతా జరిగింది.. హైదరాబాద్లో డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో పెరిగిన కేసులు‘‘ఇది ఎంతటి కీలక తరుణమంటే.. మన వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటి నుంచి కొత్తగా డాక్టర్లు రారు. మన డాక్టర్లు, నర్సులకు ఏదైనా అనుకోనిది… Read More
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీకరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆం… Read More
ఏపీ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ .. ఏ విషయంలో అంటేకరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో హాస్టళ్ళు మూసివేసి విద్యార్థులను ఇళ్ళకు వెళ్ళమని చెప్పటం… Read More
చైనాకు దీటుగా మన ఒడిశా.. 15 రోజుల్లో 1000 పడకల కరోనా ఆస్పత్రి.. రాబోయేది మరింత గడ్డుకాలం..‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి చైనాలో ఆస్పత్రి కట్టారు.. ఇండియాలో కాలర్ టోన్ పెట్టించారు''అనే విమర్శనాత్మక జోక్ వైరలైంది. కరోనా పుట్టినిల్లు వూహాన్ … Read More
0 comments:
Post a Comment