Wednesday, October 28, 2020

చైనా మ్యాప్‌లో లడఖ్‌- ట్విట్టర్‌ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ తమ తాజా మ్యాప్‌లో భారత్‌లోని లడఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో ఉన్న లడఖ్‌ను చైనా మ్యాప్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e29Wor

Related Posts:

0 comments:

Post a Comment