మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ తాజా మ్యాప్లో భారత్లోని లడఖ్ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో ఉన్న లడఖ్ను చైనా మ్యాప్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e29Wor
Wednesday, October 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment