మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ తాజా మ్యాప్లో భారత్లోని లడఖ్ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో ఉన్న లడఖ్ను చైనా మ్యాప్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e29Wor
చైనా మ్యాప్లో లడఖ్- ట్విట్టర్ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మడకశిర నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీ నుండి ఈ స్థానం ఎస్సీకుల రిజర్వ్ అయింది. పూర్వం ఉన్న మడకశిర, అమరాపురం, గుదిబండ, ర… Read More
అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు… Read More
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేతహైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల న… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాప్తాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు మండలం, సికె పల్లి, రామగిరి, బనగానపల్లె మండలాలు వచ్చి చేరాయి. అనంతపురం రూరల్, ఆత్మకూరు … Read More
ఏపి డిజిపికి ఎన్నికల సంఘం పిలుపు : వివరణ కోరనున్న ఇసి అధికారులు : వైసిపి ఫిర్యాదుల ఎఫెక్ట్..!రెండు రోజుల క్రితం ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం..ఇప్పుడు ఏపి డిజిపికి సమ న్లు జారీ చేసింది. ఈ రోజు తమ వద్ద… Read More
0 comments:
Post a Comment