తిరువనంతపురం: ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన పార్టీ అధ్యక్షులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఓ స్థానంలో ఓడిపోయినా.. మరొకటి సేఫ్ గా ఉంటుందనేది వారి ఉద్దేశం. గతంలో ఇందిరాగాంధీ అదే పని చేశారు. అప్పుడెప్పుడో ఇందిరా గాంధీ హయాం నుంచీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OD5NL0
ఒక కాలు ఉత్తరాదిన, మరో కాలు దక్షిణాదిన: రెండు స్థానాల్లో రాహుల్ పోటీ, కేరళ నుంచి లోక్ సభకు!
Related Posts:
నేపాల్లో కలకలం: రా చీఫ్-ప్రధాని కేపీ శర్మ ఓలి భేటీ, వచ్చే నెలలో ఆర్మీ చీఫ్ పర్యటనన్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతి సమంత్ కుమార్ గోయెల్ భేటీ కావడం ఇప్పుడు ఆ దేశంలో దుమారం రే… Read More
IPL 2020: విరాట్ కోహ్లీ అలా వేస్తే.. హైదరాబాద్ ఆటగాడు రశీద్ ఖాన్ ఇలా వేశాడు..వైరల్ ట్వీట్హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి చలాకీగా, మరోసారి… Read More
ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ… Read More
నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుకు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య మళ్లీ వివాదాలు పెద్దవైన నేపథ్యంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజ… Read More
కరోనాతో భర్త మృతి .. తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి భార్య ఆత్మహత్యఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. సంతోషంగా బ్రతుకు తున్న వారి కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది. కరోనా సోకి… Read More
0 comments:
Post a Comment