Sunday, October 25, 2020

రామమందిర మంత్రం పని చేయదిక: ఈ సారి సీతమ్మ తల్లి ఆలయం: అయోధ్యను మించి: కొత్త నినాదం

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరగడం ఆరంభించింది. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ రామమందిరం నినాదాన్ని తెరమీదికి తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇక రామమందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఆ మంత్రం పనిచేయదని భావిస్తున్నారు బిహార్ రాజకీయ నేతలు. అందుకే- ఈ సారి సీతమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mndkxc

Related Posts:

0 comments:

Post a Comment