తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ పై మాట్లాడటానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు వెనకడుగు వేస్తున్నారు. కేసీఆర్ తో ఎందుకొచ్చిన గొడవ అంటూ దూరంగా ఉంటున్నారు. పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపటానికి కూడా ఎవరూ సాహసించటం లేదు. ఇక మీడియా సైతం తెలంగాణా ప్రభుత్వ లోపాలను ప్రజల ముందు పెట్టలేని పరిస్థితి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YfXUi2
ఫైర్ మీదున్న వీహెచ్ .. తెలంగాణా సర్కార్ తప్పులను ఎత్తి చూపటంలో వీహెచ్ స్టైలే వేరు ..
Related Posts:
వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్ర… Read More
TNPSC Jobs Scam: కట్టప్ప కాదు నాగప్ప, రూ, కోట్లు నామం, సినిమా స్టార్స్, మోడల్స్ తో ఎంజాయ్ !చెన్నై/ రామనాథపురం: పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యుత్ బోర్డు, సచివాలయం ఇలా ఏ శాఖ కావాలో చెప్పండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను న… Read More
వాళ్లు సంక్షోభాన్ని జయించారు... ఖండాంతరాలు దాటేశారు... పాల గుట్టపల్లె ఇప్పుడు వరల్డ్ ఫేమస్...'అతను అడవిని జయించాడు..' తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు లోను చేసిన నవల ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత కేశవరెడ్డి ఒక ఎరుకల వృద్దుడి అస్తిత్వ సంఘర… Read More
ఏపీలో కొత్తగా 12 జిల్లాలు.. సీఎం జగన్ స్పష్టీకరణ.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో కీలక ఆదేశాలు..ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్… Read More
అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులుఏపీలో రెవెన్యూ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగాఅనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కా… Read More
0 comments:
Post a Comment