Wednesday, October 7, 2020

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్‌ షేర్‌ చేసిన కలెక్టర్‌- ఎలా చేస్తారంటూ కేశినేని ఫైర్‌

గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా.. స్వయంగా అధికార వైసీపీ నేతలు చేస్తున్న పోస్టులపై హైకోర్టులో సీరియస్‌ విచారణ జరుగుతోంది. అదే సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్‌ను షేర్ చేసిన కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ వివాదంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GbbYz

Related Posts:

0 comments:

Post a Comment