గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా.. స్వయంగా అధికార వైసీపీ నేతలు చేస్తున్న పోస్టులపై హైకోర్టులో సీరియస్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ను షేర్ చేసిన కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివాదంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GbbYz
చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్ షేర్ చేసిన కలెక్టర్- ఎలా చేస్తారంటూ కేశినేని ఫైర్
Related Posts:
ఈ నెల 20 లోపు ఫలితాలు: మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు: బదిలీలు ఉంటాయి..!!గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నార… Read More
అవును.. కేసీఆర్ కు భయం పట్టుకుంది..!అందుకే అక్కడ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సీఎం..!!హైదరాబాద్ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఐతే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, ఏదన్నా జరగొచ్చు అనే అంశం మాత్రం స్పష్టంగ… Read More
అమరావతిలో అవినీతి ఆగింది .. పనులు కాదు... ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్అమరావతి : ఏపీ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. రాజధాని మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేతలు .. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న స… Read More
అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు: చంద్రబాబుపై సుచరిత ఫైర్అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. సీఎం వై… Read More
పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడీయోలతో సహా బయటపెట్టిన భారత ఆర్మీ...!కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పాకిస్థాన్ అనేక కుయుక్తులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే భారత్లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చొప్… Read More
0 comments:
Post a Comment