నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అనుబంధంగా కొనసాగుతున్న తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గాయపడిన తిరుమల నాయుడును స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GpjISf
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకుడిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడి
Related Posts:
ఇప్పుడు ట్యాంక్బండ్ ఎలా ఉంది..? నెటిజన్లను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ఎప్పుడూ నెటిజన్లతో టచ్లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగార… Read More
'రైతులే నన్ను బెదిరించి కట్టు కథ చెప్పించారు... ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాను...'ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార… Read More
అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆరంభం నుంచీ ఆ పార్టీలో ఉంటూ పార్టీతోపాటుగా ఆ ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి పూసప… Read More
అప్పట్లో వైఎస్- ఇప్పుడు జగన్- ఎస్ఈసీతో వివాదంలో ఇద్దరి మధ్య తేడా ఇదే..ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ జగన్ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయ… Read More
Second wife: ఇద్దరూ సెకండ్ హ్యాండ్ సరుకే, ఆ మొగుడితో మళ్లీ లింక్, గొడ్డు మాంసం ఎఫెక్ట్, ఫినిష్ !చెన్నై/ టీనగర్: పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భార్య మరో పెళ్ల… Read More
0 comments:
Post a Comment