అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. బుధవారం 10వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా ఏమాత్రం తగ్గకుండా 10వేల కంటే ఎక్కువే కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న క్రమంలో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hz6hzl
భారీగా కరోనా కేసులు, 4 లక్షలకు చేరువలో.. తమిళనాడును దాటనున్న ఏపి, రెండో స్థానం
Related Posts:
చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి జయసుధ, సాయంత్రం జగన్తో భేటీ.. ఇక ఏపీకి పరిమితమా?హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 2009 ఎన్న… Read More
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి.. మరో 14 మందికి అస్వస్థతవ్యాక్సినేషన్ రెండు నెలల చిన్నారి ఉసురు తీసింది. మరో 14 మంది చిన్నారులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. తాజాగా నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ… Read More
జమ్ము బస్టాండ్ లో బాంబు పేలుడు ... పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపుశ్రీనగర్ : సరిహద్దుల్లో ఉగ్ర మూకల దాడులు కొనసాగుతోన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు పొడుస్తూనే .. విధ్వంసానికి పాల్పడుతున్నారు. కొద్ది… Read More
ఎర్రజొన్న రైతుల నిలువు దోపిడి..! పట్టించుకోని ప్రభుత్వం..!!హైదరాబాద్ : ఎర్ర జొన్న రైతుల పరిస్థితి దీనంగా తయారయ్యింది. ధర తగ్గుతున్నా ప్రభుత్వ కనీస మద్దత్తు ధర ప్రకటించకపోవడంతో రైతులు దిక్కుతోచన… Read More
ఆడపిల్ల కాదు ఆడపులి.. కుస్తీ పోటీల్లో పురుషులతో తలపడి సత్తా చాటిన బాలికఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. కుస్తీ మే సవాల్ అంటూ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నట్లుగా విజృంభిస్తున్నారు. మగువల్ నేర… Read More
0 comments:
Post a Comment