Thursday, August 27, 2020

భారీగా కరోనా కేసులు, 4 లక్షలకు చేరువలో.. తమిళనాడును దాటనున్న ఏపి, రెండో స్థానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. బుధవారం 10వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా ఏమాత్రం తగ్గకుండా 10వేల కంటే ఎక్కువే కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న క్రమంలో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hz6hzl

0 comments:

Post a Comment