Friday, September 11, 2020

ఆ ఐదుగురు భారతీయులను అప్పగించనున్న డ్రాగన్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం సరిహద్దులోకి వెళ్లి చైనా బలగాలకు చిక్కిన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను రేపు(శనివారం) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మనకు అప్పగించనుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను తాము ఆధీనంలోకి తీసుకున్నామని, త్వరలోనే తిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3meI6sD

Related Posts:

0 comments:

Post a Comment