న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం సరిహద్దులోకి వెళ్లి చైనా బలగాలకు చిక్కిన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను రేపు(శనివారం) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మనకు అప్పగించనుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను తాము ఆధీనంలోకి తీసుకున్నామని, త్వరలోనే తిరిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3meI6sD
ఆ ఐదుగురు భారతీయులను అప్పగించనున్న డ్రాగన్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
Related Posts:
మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసంఅందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువకుడికి ఓ మాయ లేడి షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో పెట్టిన అతగాడి బయోడేటా చూసింది. అమెరిక… Read More
SSCలో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ స్టెనో పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
కరోనా వ్యాక్సిన్పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, దేశ ప్రజలందరికీ దానిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోద… Read More
నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయ… Read More
ఏపీ సర్కారు రైతులను ఆదుకోవాలి: రాజకీయ నేతలు కోట్లు బయటకు తీయరా? పవన్ కళ్యాణ్అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment