ఒడిశాలో ఓ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ అత్యాచార బాధితురాలి తల్లి,ఓ టీవీ చానెల్ ఎండీకి మధ్య జరిగిన ఆ సంభాషణ తాలుకు ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యాచార కేసులో బాధితురాలి తల్లి న్యాయ పోరాటాన్ని ప్రభావితం చేసేలా సదరు చానెల్ ఎండీ ఆమెతో సంభాషించారు.మధ్యేమార్గంగా ఆఫీస్కు పిలిచి రాజీ కుదిర్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iAeAv2
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment