అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళన కాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cbjSLk
Thursday, September 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment