అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళన కాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cbjSLk
బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురం
Related Posts:
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం: తప్పంతా కరోనా దేవుడిదేనా? ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గింది నిజం కాదా?కరోనా దేవుడి చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. జీఎస్టీ వసూళ్లపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలే… Read More
కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కన్నుమూత: ప్రధాని మోడీ, రాహుల్ దిగ్భ్రాంతిచెన్నై: కరోనా మహమ్మారి సామాన్యుతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చాలా మంద… Read More
ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. స్వపక్ష నాయకులే, విపక్ష నాయకుల్లాగా అభివృద్ధి పనులపై నిలదీత కార్యక్రమాలు… Read More
వీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ... సీఎం కేసీఆర్ నిర్ణయంబహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావ… Read More
మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం - వెంటిలేటర్, ఎక్మో కొనసాగుతోందన్న ఎంజీఎం - థ్యాంక్స్ చెప్పిన చరణ్గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాని, రోజురోజుకూ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు, కుటుంబీకులు తెలి… Read More
0 comments:
Post a Comment