నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అందులో నాలుగు స్థానాలు బిసిలకు..రెండు ఓసిలకు..ఒకటి ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో నలుగురికి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్రకటించగా..అందులో టిడిపికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vqga6W
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment