నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అందులో నాలుగు స్థానాలు బిసిలకు..రెండు ఓసిలకు..ఒకటి ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో నలుగురికి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్రకటించగా..అందులో టిడిపికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vqga6W
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!
Related Posts:
ఆత్మజ్ఞానం/అధ్వైత స్థితితస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ | మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ || అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |పరమం పురుషం దివ్యం యాతి పార్థ… Read More
చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లుఅమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చె… Read More
ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు… Read More
ఒక్క ఫోటోతో విమర్శకుల నోళ్లు మూయించిన స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్అకాడెమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆయన కూతురు కటీజాలు ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాకు గాను స్వరమాంత్రిక… Read More
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రిఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్… Read More
0 comments:
Post a Comment