Thursday, February 28, 2019

భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్

హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది ఈ ఘటన. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ సత్వరమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రాణహాని జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EEF25z

Related Posts:

0 comments:

Post a Comment