హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది ఈ ఘటన. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ సత్వరమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రాణహాని జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EEF25z
భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్
Related Posts:
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ ఫెయిల్ కావడానికి కారణాలేంటని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండిహైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది.… Read More
జ్ఞానయోగము - సాధనభక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం ప్రేమతో … Read More
భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!అమెరికా/హైదరాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగవాడిగా నటించిన ఆ భర్తకు ‘ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంత… Read More
మిగిలింది మరో 11 రోజులే : జాబు రావాలంటే బాబు పోవాలిహైదరాబాద్ : మరో 11 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదేతెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు … Read More
0 comments:
Post a Comment