న్యూఢిల్లీ: చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత్ తనవంతు ప్రయత్నాలను కొనసాగిస్తుండగా.. దానికి విఘాతం కలిగించేలా చైనా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బలపరిచేలా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmgbgL
టిబెట్ పీఠభూమిలో బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్స్: గోబీ ఎడారి మీదుగా: రెచ్చగొడుతోన్న చైనా
Related Posts:
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీన్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహా… Read More
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరి ప్రాణాలు బలి,వాహన యజమానుల నిర్లక్ష్యమే సగం ప్రమాదాలకు కారణం, ముందు వెనకాల ఎవరు ,ఏ వాహనం వస్తుందనే కనీస ఆలోచన లేకుండా వాహనాలు నడుపుతారు, వాళ్ల నిర్లక్ష్యంతో ఇతరులు … Read More
రేవంత్ రెడ్డిపై కేసు వేసిన రామారావు ఆత్మహత్యా యత్నం !కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై మని లాండరింగ్ కేసును పెట్టిన అడ్వకేట్ రామారావు ఆత్మహత్య పయత్నం చేశాడు. అయితే ఆయనపై జూనియర్ అడ్వకేట్ లై… Read More
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడుహైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి… Read More
మీ ఆదాయం పెరగడం ఎలా ? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రస్తుత జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే ముఖ్యంగా కావల్సింది… Read More
0 comments:
Post a Comment