Saturday, April 27, 2019

విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీ

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్కుల జాబితాను తప్పుల తడకగా రూపొందించడాన్ని తప్పు పట్టింది. 18 మంది విద్యార్థులుే ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది.కేసీఆర్ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZFhVAc

0 comments:

Post a Comment