Saturday, April 27, 2019

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరి ప్రాణాలు బలి,

వాహన యజమానుల నిర్లక్ష్యమే సగం ప్రమాదాలకు కారణం, ముందు వెనకాల ఎవరు ,ఏ వాహనం వస్తుందనే కనీస ఆలోచన లేకుండా వాహనాలు నడుపుతారు, వాళ్ల నిర్లక్ష్యంతో ఇతరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతారు. ప్రస్థుతం హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్నాడు. హైదరాబాద్ లోని ఐడిఏ బోల్లారం మున్సిపాలిటి వద్ద ఘోర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ULF9kd

0 comments:

Post a Comment