విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రయాణికులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m92A60
చెన్నై టు వైజాగ్: నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు: వంతెన గోడను ఢీ కొట్టి..
Related Posts:
8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావులవైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస… Read More
గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల… Read More
తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగంతెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష… Read More
చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజుఅసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే … Read More
అబ్బ.. అమీత్ షా వ్యూహంలో ఉన్న కిక్కే వేరబ్బ..! ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే అద్యక్ష మార్పు..!!ఢిల్లీ/హైదరాబాద్ : అమీత్ షా తన అద్యక్ష పదవి ఒదులుకునేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంలో ఇప్పుడప్పుడే మార్పు జరిగేలా కనిపించ… Read More
0 comments:
Post a Comment