అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ప్రతి రోజు 8వేలు లేదా అంతకంటే తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30kYTRA
Tuesday, September 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment