అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ప్రతి రోజు 8వేలు లేదా అంతకంటే తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30kYTRA
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రికవరీ పెరిగింది, యాక్టివ్ కేసుల్లో తగ్గుదల
Related Posts:
బొకారో ఎక్స్ప్రెస్లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతితూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాల… Read More
మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళతాం, నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడే నామినేషన్లపై ఉత్తమ్ అభ్యంతరంమున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే … Read More
ప్రజలు మేల్కోవాలి: వైఎస్ జగన్తో కేసీఆర్ కుమ్మక్కంటూ నాగం, రావుల ఫైర్హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం పోతిరెడ్డిపాడు హ… Read More
ఆమె ఫైర్ బ్రాండ్.. అంతకంటే మంచి అమ్మ కూడా.. మమతకు బర్త్ డే విషెస్దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నేత మమతా బెనర్జీ. గత కొద్ది రోజులుగా ఆమె సాధారణ పరిపాలనను చూసుకుంటూనే వివాదాస్పదన పౌరసత్వ సవరణ చట్టానికి వ్య… Read More
క్షమించు బాపు.. గుజరాత్ లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం.. బీజేపీపై విమర్శలుఆయన.. అహింస మార్గంలో బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. జాతిపితగా ప్రజల మన్ననలు పొందారు. చనిపోయి దశాబ్ధాలు గడుస్తున్నా మహాత్మా గా… Read More
0 comments:
Post a Comment