బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన ఆణిముత్యం విజయం వెనుక చంద్రబాబు దార్శనికత ఉందని మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోపీచంద్ కు అయిదెకరాల స్థలం ఇవ్వటం వలనే..ఇప్పుడు ఆ అకాడమీ పీవీ సిందూ లాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు లోకేశ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34aoD3m
సింధు విజయానికి కారణం బాబు: అది చంద్రబాబుగారి దార్శనికత: లోకేశ్ ట్వీట్..!!
Related Posts:
విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షంవిజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధ… Read More
దేశంలో 70 లక్షలకు పైగా: మృతులు రోజూ వందల్లోనే: లక్షా 10 వేలకు టచ్ అయ్యేలాన్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైకి వెళ్లింది. లక్షా 10 … Read More
పంజాబ్ కింగ్స్పై దొడ్డిదారిన గెలిచారా?: వార్నింగ్ లిస్ట్లో సునీల్ నరైన్: ఎన్నో డౌట్స్: సస్పెన్షన్అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు క్లోజ్ అయినట్టే. టోర్నమెంట్లో ముందుకెళ… Read More
ఆ అసెంబ్లీ ఎన్నికల భారం ఈ కాంగ్రెస్ నేతల మీదే: మేజిక్ చేస్తారో?.. ముంచేస్తారో?పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలో… Read More
AP Opinion Poll-2020: జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేసులో ఆ మహిళా నేత?అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్… Read More
0 comments:
Post a Comment