Wednesday, September 30, 2020

ఆరోగ్యంగానే ఉన్నా, ఆందోళన వద్దు: వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ ట్వీట్

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటన వెల్లడించింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనావైరస్ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346HYDm

Related Posts:

0 comments:

Post a Comment