న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అంతేగాక, ప్లాస్టిక్ గాసులకు బదులు దోసిళ్లతో నీళ్లు తాగాలంటూ సూచించారు. యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా?: రాజా సింగ్ వార్నింగ్ చిన్నప్పుడు పాఠశాలల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lq87ni
నో టు ప్లాస్టిక్: ‘దోసిళ్లతో నీళ్లు తాగండి, వేపపుళ్లలతో పళ్లు తోమండి..!’
Related Posts:
షాకింగ్ : భారత్ లో ధర్డ్ వేవ్ మొదలు-అక్టోబర్ కల్లా పీక్- పిల్లలే టార్గెట్-పీవోఎంకు హోంశాఖ రిపోర్ట్భారత్ లో కోవిడ్ మహమ్మారి రెండు దఫాలుగా ప్రజల్ని కుదిపేసిన నేపథ్యంలో ధర్డ్ వేవ్ ప్రభావంపై ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయం నుంచే భయాలు మొదలయ్యాయి. అవి కాస్తా ఇ… Read More
Afghanistan: ఐసిస్ దాడులు జరిగే ఛాన్స్-అమెరికాకు కీలక సమాచారం-ఇక ఆ డెడ్ లైన్ మిస్ అవొద్దని...ఆఫ్గనిస్తాన్లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాద శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్గన్ తాలిబన్ల పట్టు జారిపోకుండా ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా దా… Read More
BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : బీటెక్ పూర్తి చేశారా అయితే మంచి జీతంతో జాబ్..!!ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్… Read More
ఒక అఫ్గాన్ మహిళ కథ: ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు. అఫ్గాని… Read More
‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’అఫ్గానిస్తాన్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందో… Read More
0 comments:
Post a Comment