తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో `అణువణువునా హిందుత్వం..` అనే వాట్సప్ గ్రూప్ సభ్యుడిగా ఉన్న అరుణ్ కాటేపల్లితో పాటు కార్తిక్ గరికపాటి, మిక్కిలినేని సాయి అజిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HO4Ixq
తిరుమల గిరుల్లో చర్చి నిర్మాణం పేరుతో ప్రచారం చేసిన యువకుల అరెస్ట్
Related Posts:
నేడు డైనమెట్లతో కూల్చి వేయనున్న నీరవ్ మోదీ ఇళ్లు రూపన్యాపంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన… Read More
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ సంరంభం .. అంకురార్పణతో నేటి నుండి ప్రారంభంతెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్… Read More
కాంగ్రెస్కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్ను కలిసిన చిరుమర్తి..!హైదరాబాద్ : వలసవస్తున్న నేతలతో గులాబీవనం మరింత వికసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గొంతులు చించుకుని గులాబీ దండుపై ఆరోపణలు గుప్పించిన నేతలు సైతం అక్కడి… Read More
ఏమిరా వారీ.. పదేళ్లు కష్టపడి జైలుపాలైతిరి గదరా..! అమెరికా నా..? మజాకా..?హైదరాబాద్ : అంతా అద్బుతంగా చేసారు. కాలంతో పాటు సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అసాద్యాన్ని సుసాద్యం చేసుకున్నారు. అనుకున్న దానికంటే విపరీతంగా లాభా… Read More
1996 తరువాత బెంగళూరు నగరంలో 37 డిగ్రీల సెల్సియస్, ఎండలకు హడలిపోతున్న నగర ప్రజలు !బెంగళూరు: బెంగళూరు నగరంలో 22 సంత్సరాల తరువాత ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బెంగళూరు నగరంలో 22 ఏళ్ల తరువాత ఎన్నడూ లేనంత మార్చిలో 37 డిగ్రీల సెల్స… Read More
0 comments:
Post a Comment