Sunday, September 27, 2020

ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్‌పీపీ - మణిపూర్‌లో మళ్లీ హైడ్రామా

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో నెలన్నర తర్వాత మళ్లీ పొలిటికల్ హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తలపెట్టిన కేబినెట్ ప్రక్షాళన.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగించడంతో ఇప్పుడా పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kSFjnv

Related Posts:

0 comments:

Post a Comment