అమరావతి: తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో షాక్ తగిలింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర నీటి పారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఏపీ రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXcWQb
కేసీఆర్ సర్కారుకు ‘ఏపీ సమాఖ్య’ షాక్: తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు
Related Posts:
పీకే అంటే పవన్ కాదు పిచ్చి కుక్క.. వైఎస్ భారతి జోలికొస్తే దేహశుద్ధే.. ఇంటికొచ్చి తోకలు కత్తిరిస్తాం‘‘ఏబీసీడీలు కూడా రాని టీడీపీ వెధవలందరూ సీఎం జగన్ ను, ఆయన కుటుంబాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ప్రజలు చెంపచెళ్లుమనిపిస్తే నా… Read More
సీఎం కేసీఆర్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రోజాతెలంగాణ సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు కార్యకర్తలు, అభిమానులు. ఉదయం నుంచి కేసీఆర్ను పలువురు ప్రముఖలు కలిసి ఆయనకు శ… Read More
ఇచ్చిన హామీపై అడిగితే.. మహిళలను విచక్షణారక్షితంగా కొట్టిస్తారా: జగన్పై వంగలపూడి అనిత ఫైర్అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. జైల్లో ఉన… Read More
భూవివాదం.. మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని ఆశ్రయించిన మహిళకెసిఆర్ క్యాబినెట్ మంత్రి చామకూర మల్లారెడ్డి మొదటి నుండీ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక భ… Read More
కేసీఆర్ జన్మదినం ఇక నుండి రైతు దినోత్సవం గా .. ఆసక్తికర ప్రకటన చేసిన తెలంగాణా మంత్రితెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగ… Read More
0 comments:
Post a Comment