అమరావతి: తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో షాక్ తగిలింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర నీటి పారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఏపీ రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXcWQb
కేసీఆర్ సర్కారుకు ‘ఏపీ సమాఖ్య’ షాక్: తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు
Related Posts:
మరో ఛాన్స్ ప్లీజ్: డెవలప్ టు బీ కంటిన్యూ.. ర్యాలీలో నితీశ్, తేజస్వీ యాదవ్పై నిప్పులుబీహర్ ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. తమ కూటమిని గెలిపించాలని విన్నవించారు. సోమవారం ముజఫర్ నగర్లో గల సక్రా అసెంబ్లీ ని… Read More
కేసీఆర్ను పిలిచి జగన్ దావత్ ఇస్తే మనసు మారుతుందేమో : కృష్ణా జలాలపై ఎంపీ టీజీ వెంకటేష్తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం పరిష్కారం కావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలో… Read More
మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై... డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీవీ నటి..ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ము… Read More
అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటాన… Read More
IPL 2020:శ్రేయాస్ గోపాల్ స్పిన్ మంత్రం అదరహో... ముంబైపై సత్తా చాటిన యువ స్పిన్నర్ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ … Read More
0 comments:
Post a Comment