అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండురోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. కొద్దిరోజుల కిందటే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయిన ఆయన మరో ముందడుగు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదివారం ఫోన్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtAf1z
Sunday, May 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment