అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం అంతగా పెరగడం లేదు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వరుసగా ఈ తగ్గుదల నమోదైతేనే కరోనా వ్యాప్తి తగ్గుతుందని చెప్పే అవకాశాలుంటాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PLJO7
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందా?: తాజా గణాంకాలు ఏం చేబుతున్నాయంటే..?
Related Posts:
అపద్దాల ప్రధాని నరేంద్ర మోడీ, నా జీవితంలో చూడలేదు, నోరు విప్పితే అంతే, మాజీ సీఎం ఫైర్!బెంగళూరు: అచ్చేదిన్ ఎక్కడ ?, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? శ్రీమంతులు దాచి పెట్టిన బ్లాక్ మనీ ఎక్కడ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కర్ణాటక మాజీ ముఖ్యమం… Read More
ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం .. నిర్లక్షం జబ్బుకు నిఘా వైద్యంప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల మరియు సిబ్బంది అలసత్వానికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఎవరి… Read More
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలుయూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్పై భారత్తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు… Read More
బల్దియా ప్రతిష్ట దెబ్బతీసే యత్నం .. దీపక్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన దానకిశోర్హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294… Read More
డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావు గౌడ్ .. ఉన్నత పదవులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవీకి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్… Read More
0 comments:
Post a Comment