Saturday, March 28, 2020

కరోనా వైరస్ : భారత్‌ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..

కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్‌గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా స్థానికులైన కుటుంబ సభ్యులు లేదా వారు కలిసినవాళ్లకు సోకడం. మూడో దశ.. కమ్యూనిటీలో వ్యాప్తి చెందడం.. అంటే ఇక్కడ వైరస్ ప్రత్యేకించి ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందని నిర్దారించలేం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33U4Qp8

Related Posts:

0 comments:

Post a Comment